Exclusive

Publication

Byline

Amaravati ORR : అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు.. ఈ 5 జిల్లాల అభివృద్ధిని ఆపేదెవరు? 8 ముఖ్యమైన అంశాలు

భారతదేశం, ఫిబ్రవరి 23 -- అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి సంబంధించి మరో కీలక అప్‌డేట్ వచ్చింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాల్లో ఓఆర్ఆర్‌ను నిర్మించనున్నారు. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్ల... Read More


Khammam Liquor Sales : ఏపీ లిక్కర్ ఎఫెక్ట్.. ఖమ్మం జిల్లాలో భారీగా పడిపోయిన మద్యం అమ్మకాలు!

భారతదేశం, ఫిబ్రవరి 22 -- ఐదారు నెలల కిందట.. తెలంగాణ మద్యంకు బాగా డిమాండ్ ఉండేది. ముఖ్యంగా ఏపీ సరిహద్దు జిల్లాల్లో అమ్మకాలు విపరీతంగా ఉండేవి. అందుకు కారణం ఏపీలో మద్యం ధరలు ఎక్కువ కావడమే. దీంతో చాలామంది... Read More


Elamanchili railway station : పాత రైళ్లు రావు.. కొత్త రైళ్లు ఆగవు.. ఎలమంచిలి ప్రజలు ఏం పాపం చేశారు?

భారతదేశం, ఫిబ్రవరి 22 -- ఎలమంచిలి నుంచి విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం.. రోజూ వేలాది మంది విశాఖపట్నం, రాజమండ్రి, తునికి వెళ్తుంటారు. వీరిలో ఎక్కువ శాతం రైళ్ల పైనే ఆధారపడతారు. అయితే.. ఇటీవల రైల్వే శాఖ అధికా... Read More


Bhupalpally Murder Case : గతంలో రెండుసార్లు తప్పించుకున్నాడు.. మూడోసారి పక్కాగా రెక్కీ నిర్వహించి చంపేశారు!

భారతదేశం, ఫిబ్రవరి 22 -- భూపాలపల్లిలో మాజీ కౌన్సిలర్‌ భర్త రాజలింగమూర్తి హత్య సంచలనంగా మారింది. ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. నిందితులు పక్కా ప్లాన్ ప్రకారం మర్డర్ చేసినట్టు తెలుస్తోం... Read More


TG Caste Survey : బలహీన వర్గాలకు.. కులగణన నివేదికే బైబిల్, భగవద్గీత, ఖురాన్ : రేవంత్ రెడ్డి

భారతదేశం, ఫిబ్రవరి 22 -- ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన నిర్వహించామని.. బలహీన వర్గాలకు కులగణన నివేదికే బైబిల్, భగవద్గీత, ఖురాన్.. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కులగణన ఎక్స్‌రే లా... Read More


VJA to Dubai Flight : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విజయవాడ టు దుబాయ్ డైరెక్ట్ ఫ్లైట్.. ఇదిగో అప్‌డేట్!

భారతదేశం, ఫిబ్రవరి 22 -- అన్నీ సవ్యంగా జరిగి నిర్మాణంలో ఉన్న టెర్మినల్ భవనం సకాలంలో పూర్తయితే.. ఈ ఏడాదే గన్నవరం విమానాశ్రయం నుంచి.. పలు కొత్త సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా విజయవాడ - దుబాయ్ మ... Read More


APPSC Group 2 Mains : గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ క్లారిటీ.. పూర్తి వివరాలు ఇవీ

భారతదేశం, ఫిబ్రవరి 22 -- ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరి 23న ఆదివారం గ్రూప్-2 మెయిన్స్‌ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసిం... Read More


Kamareddy Tragedy : కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి

భారతదేశం, ఫిబ్రవరి 21 -- కామారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయినా ఫలితం దక్కలేదు. గ... Read More


Bhupalpally Murder : భూపాలపల్లి రాజలింగమూర్తి మర్డర్ కేసులో కొత్త కోణం.. ఆ భూమి కోసమే హత్య చేశారా?

భారతదేశం, ఫిబ్రవరి 21 -- భూపాలపల్లిలో జరిగిన రాజలింగమూర్తి హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ హత్యపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. గతంలో రాజలింగమూర్తి సహకరించిన వారే హత్యకు పాల... Read More


HYDRAA : ఆ అధికారం మీకెక్కడిది.. హైడ్రా తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం.. కారణాలు ఏంటి?

భారతదేశం, ఫిబ్రవరి 21 -- తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు లాంటి వాటిని పరిరక్షించడానికి హైడ్రాను ఏర్పాటు చేసింది. భా... Read More